Breaking News

ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు మృతి..


Published on: 20 Jun 2025 12:29  IST

ఛత్తీస్‌గఢ్‌ కాంకెర్ జిల్లాలోని చోటే బెట్టియా పోలీస్ స్టేషన్ పరిధిలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. పలువురు మావోయిస్టులు తీవ్ర గాయ పడినట్లు తెలుస్తుంది. శుక్రవారం తెల్లవారుజామున కాంకేర్ జిల్లా అడువుల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు భద్రతా బలగాలకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో వారు కూబింగ్ చేపట్టారు. అయితే మావోయిస్టులు గాయపడడంతో.. అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి