Breaking News

ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం..


Published on: 20 Jun 2025 13:55  IST

దుబాయ్, చెన్నై, ఢిల్లీ, మెల్‌బోర్న్, పుణె, అహ్మదాబాద్, హైదరాబాద్, ముంబయి తదితర మార్గాల్లో ప్రయాణించే అంతర్జాతీయ, జాతీయ విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా సోదాహరణగా వివరించింది.ఇప్పటికే ఈ విమాన సర్వీసులకు టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులకు నగదు తిరిగి చెల్లిస్తామని విమానయాన సంస్థ ప్రకటించింది. లేకుండా ఉచిత రీ షెడ్యూలింగ్‌ చేస్తామని హామీ ఇచ్చింది. అలా కానీ పక్షంలో ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేస్తామని భరోసా కల్పించింది.

Follow us on , &

ఇవీ చదవండి