Breaking News

శశి థరూర్‌పై మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు


Published on: 25 Jun 2025 17:15  IST

కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నాయకుడు, ఎంపీ శశిథరూర్‌.. మోదీ ప్రభుత్వ అనుకూల వ్యాఖ్యలు చేస్తూ గత కొంత కాలంగా సొంత పార్టీ నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో థరూర్‌ను ఉద్దేశించి కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మాకు దేశమే తొలి ప్రాధాన్యం. కానీ, కొందరికి ప్రధాని మోదీనే ప్రాధాన్యం’ అంటూ వ్యాఖ్యానించారు. మేము దేశం కోసం కలిసి నిలబడతాం. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో కూడా దేశం కోసమే నిలబడ్డాం అంటూ వ్యాఖ్యానించారు.

Follow us on , &

ఇవీ చదవండి