Breaking News

ఎలక్ట్రిక్‌ బస్సులో నుంచి మంటలు..?


Published on: 28 Jun 2025 12:39  IST

కరీంనగర్ ఆర్టీసీ 2 డిపోలో ఎలక్ట్రిక్ బస్సు నుంచి హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఆందోళనకు లోనైన చెందిన ఆర్టీసీ సిబ్బంది వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారమందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఆర్టీసీ 2 డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు ఉదయం 5:30కు కరీంనగర్ నుంచి జేబీఎస్ వెళ్లాల్సి ఉంది. బస్సు కింద ఉండే బ్యాటరీల నుండి మంటలు వచ్చాయి.

Follow us on , &

ఇవీ చదవండి