Breaking News

అర్ధరాత్రి నుంచే కొత్త రైల్వే ఛార్జీలు అమల్లోకి..


Published on: 30 Jun 2025 16:41  IST

తత్కాల్‌ టికెట్ల బుకింగ్‌కు రైల్వేశాఖ ఆధార్‌ను తప్పనిసరి చేసిన రైల్వేశాఖ.. జులై 1 నుంచి అమలులోకి తీసుకురావాలంటూ అన్ని జోన్‌ల మేనేజర్లకు సర్క్యులర్‌ జారీ చేసింది. దీంతో అర్ధరాత్రి 12గంటల నుంచి పెంచిన రైల్వే ఛార్జీలు అమలులోకి రానున్నాయి. సెకండ్‌ క్లాస్‌ ఆర్డినరీకి 500కి.మీ వరకు సాధారణ ఛార్జీలే ఉండనున్నాయి. 501 కి.మీ నుంచి 1500 కి.మీ వరకు టికెట్‌పై రూ.5; 201 కి.మీ నుంచి 2500 కి.మీ వరకు టికెట్‌పై రూ.10; 2501 నుంచి 3వేల కి.మీ వరకు టికెట్‌పై రూ.15 చొప్పున పెంచారు.

Follow us on , &

ఇవీ చదవండి