Breaking News

శంషాబాద్‌లో ఆరేండ్ల చిన్నారి కిడ్నాప్


Published on: 08 Jul 2025 18:56  IST

ఆరేండ్ల చిన్నారిని గుర్తు తెలియని మహిళ కిడ్నాప్‌ చేసిన సంఘటన మంగళావారం శంషాబాద్‌ ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కలకలం రేపింది. సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలం కాచన్‌పల్లి గ్రామానికి చెందిన కే. లక్ష్మమ్మ భర్త రమేష్‌ ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటూ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంది. తరచు రైలులో ప్రయాణం చేస్తూ శంషాబాద్‌ పట్టణంతో పాటు హైదరాబాద్‌ నగరానికి వచ్చి భిక్షాటన చేసేది.

Follow us on , &

ఇవీ చదవండి