Breaking News

విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన ఆ ప్రభుత్వం!


Published on: 09 Jul 2025 14:39  IST

దేశంలోని అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల కారణంగా ప్రతి నగరంలో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని నగరాల్లో రోడ్లు నీటితో నిండిపోయాయి. యూపీలోని ఝాన్సీ, సాగర్, మాండ్లా, రైసేన్, భండారా, నైనిటాల్‌లలో కుండపోత వర్షం కురిసింది. ఝాన్సీలో భారీ వర్షాల కారణంగా ప్రజల ఇళ్లలోకి నీరు ప్రవేశించాయి. రోడ్లన్ని మునిగిపోయాయి. నాగ్‌పూర్‌లోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు బుధవారం సెలవు ప్రకటించారు అధికారులు.

Follow us on , &

ఇవీ చదవండి