Breaking News

వేమిరెడ్డి ఫ్యామిలీపై కుట్ర పన్నారు..


Published on: 09 Jul 2025 15:30  IST

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతిరెడ్డి దంపతులకి ప్రజల్లో వస్తున్న మంచిపేరుని చూసి ఓర్వలేకనే వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నీచపు వ్యాఖ్యలు చేశారని సినీనటుడు కిరాక్ ఆర్పీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం వేమిరెడ్డి దంపతులు రూ.వందల కోట్ల సొంత డబ్బు ఖర్చు చేస్తున్నారని కొనియాడారు. బుధవారం నెల్లూరు జిల్లాలో మీడియాతో కిరాక్ ఆర్పీ మాట్లాడారు.భార్యాభర్తలంటే వేమిరెడ్డి దంపతులు, అన్నదమ్ములంటే కోటంరెడ్డి సోదరులు ఆదర్శంగా నిలుస్తారని ఉద్ఘాటించారు.

Follow us on , &

ఇవీ చదవండి