Breaking News

అనిల్ అంబానీకి దిల్లీ హైకోర్టు ఉపశమనం..


Published on: 09 Jul 2025 17:32  IST

వ్యాపారవేత్త అనిల్ అంబానీకి ఢిల్లీ హైకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. రిలయన్స్ పవర్ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా, బీఎస్ఈకి ఇచ్చిన సమాచారం ప్రకారం.. రిలయన్స్ పవర్ అనుబంధ సంస్థ రిలయన్స్ NU సన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం ప్రతిపాదిత రద్దుపై ఉపశమాన్ని పొందింది. కోర్టు ఆదేశించటంతో అనిల్ అంబానీకి సంస్థకు భారీ ఊరట లభించింది. దీంతో రిలయన్స్ పవర్ స్టాక్ నేడు పెరుగుదలను చూసింది.

Follow us on , &

ఇవీ చదవండి