Breaking News

కస్టమర్లకు గుడ్ న్యూస్.. బ్యాలెన్స్ ఛార్జీలు రద్దు


Published on: 09 Jul 2025 18:08  IST

మధ్య తరగతి ప్రజల జీవితంలో బ్యాంకులు విధించే కనీస బ్యాలెన్స్ రూల్ భారంగా మారుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకున్న పలు బ్యాంకులు సేవింగ్ ఖాతాలకు మినిమం బ్యాలెన్స్ నిబంధనను తొలగించాయి. దేశంలోని అగ్రగామి బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తో పాటు బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్,పంజాబ్ నేషనల్ బ్యాంక్,బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్ ప్రముఖ బ్యాంకులు తమ ఖాతాదారులకు కనీస బ్యాలెన్స్ విధించే ఛార్జీలను పూర్తిగా రద్దు చేశాయి.

Follow us on , &

ఇవీ చదవండి