Breaking News

టెన్నిస్ ప్లేయర్ హత్య..సంచలన విషయాలు


Published on: 11 Jul 2025 12:37  IST

ఢిల్లీ గురుగ్రామ్‌కు చెందిన యువ టెన్నిస్ క్రీడాకారిణి రాధిక(25) యాదవ్ హత్యకు గురైన విషయం తెలిసిందే. నిన్న(గురువారం) మధ్యాహ్నం 12 గంటల సమయంలో రివాల్వర్‌తో కూతురు రాధికను తండ్రే కాల్చి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. రాధిక పై కాల్పులు జరపగా.. తీవ్ర గాయాలు కావడంతో రక్తపు మడుగులో విలవిల్లాడుతున్న ఆమెను చూసి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి