Breaking News

మల్లన్న చెబితేనే కాల్పులు జరిపాం…


Published on: 14 Jul 2025 11:37  IST

బీసీ రిజర్వేషన్ల విషయంలో కల్వకుంట్ల కవితను ఉద్దేశించి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆయన ఆఫీస్‌పై దాడి చేయడం ఉద్రిక్తతలకు దారి తీసింది. జాగృతి కార్యకర్తలు దాడి చేస్తున్న సమయంలో తీన్మార్ మల్లన్న గన్‌మన్‌ గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో ఇద్దరు గన్‌మన్లను పోలీస్‌ శాఖ సరెండర్‌ చేసింది. ఇద్దరి స్టేట్‌మెంట్ రికార్డు చేసింది పోలీస్‌ శాఖ. మల్లన్న చెబితేనే కాల్పులు జరిపామని గన్‌మన్‌లు చెప్పినట్లు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి