Breaking News

ఎమ్మెల్సీ కవిత ఒంటరేనా!?


Published on: 15 Jul 2025 11:37  IST

కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నా.. ప్రస్తుత తరుణంలో జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు కానీ, రాష్ట్ర నాయకత్వం కానీ స్పందించకపోవడం చర్చనీయాంశం అవుతోంది. తీన్మార్‌ మల్లన్న వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ అధిష్టానం సైతం ఎక్కడ కూడా ఖండించకపోవడంతో జిల్లాకు చెందిన ముఖ్య నేతలు కూడా ఈ విషయంలో స్పందించేందుకు వెనుకాడుతున్నట్లు తెలుస్తుంది.

Follow us on , &

ఇవీ చదవండి