Breaking News

పోస్టాఫీస్ల్లో స్మార్ట్ సేవలు..


Published on: 21 Jul 2025 11:34  IST

ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ సేవలు మరింత డిజిటల్ కానున్నాయి. ఇప్పటికే పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ తో పాటు మరికొన్ని సేవలను డిజిటల్ గా అందిస్తోంది. గతంలోని అన్ని సేవలను అప్ డేట్ చేస్తూ 2.0 వెర్షన్ గా రూపొందించింది. ముఖ్యంగా డిజిటల్ సేవల్లో యూపీఐ చెల్లింపులకు ‘డాక్ పే’యాప్ ను అందుబాటులోకి తెస్తోంది. రేపు అధికారికంగా లాంచ్ చేస్తుండగా.. ఆగస్టు నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటాయని పోస్టల్ డిపార్ట్ మెంట్ అధికారులు చెబుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి