Breaking News

జస్టిస్ యశ్వంత్‌ వర్మపై అభిశంసన..


Published on: 21 Jul 2025 16:51  IST

ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఘటనలో హైకోర్టు న్యాయమూర్తి  జస్టిస్ వర్మను తొలగించాలని కోరుతూ ఎంపీలు ఉభయసభల్లో సోమవారంనాడు మెమొరాండం సమర్పించారు. లోక్‌సభలో అభిశంసన తీర్మానంపై 145 మంది ఎంపీలు సంతకాలు చేశారు. రాజ్యాంగంలోని 124, 217, 218 నిబంధనల కింద ఈ నోటీసు ఇచ్చారు. కాంగ్రెస్, టీడీపీ, జేడీయూ, జేడీఎస్, జనసేన పార్టీ, ఏజీపీ, శివసేన, ఎల్‌జేఎస్‌పీ, ఎస్‌కేపీ, సీపీఐ సహా పలు పార్టీలకు చెందిన ఎంపీలు ఈ తీర్మానానికి మద్దతిచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి