Breaking News

తెలంగాణ ఉద్యోగులకు బిగ్ అలర్ట్..


Published on: 22 Jul 2025 16:29  IST

స్థానిక ఎన్నికలు ముగిసిన తర్వాత ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. రెండేండ్లుగా ఒకే చోట పనిచేస్తున్న ఎంప్లాయీస్‌ను బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించిన ఫైల్.. ఫైనాన్స్ శాఖ నుంచి సీఎంఓ‌కు చేరినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల ముందు బదిలీలు చేపట్టడం వల్ల ఇబ్బందులు వస్తాయనే కారణంతో వాయిదా వేసినట్టు అధికార వర్గాల్లో టాక్.

Follow us on , &

ఇవీ చదవండి