Breaking News

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం..


Published on: 22 Jul 2025 16:43  IST

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన పీఏ బాలాజీ కుమార్ యాదవ్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జగ్గయ్యపేట వద్ద టోల్ గేట్ సమీపంలో రూ.8 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఘటనపై వివరణ ఇవ్వాలని కోరింది. అలాగే ఇండోర్‌లో బాలాజీ అరెస్ట్ సమయంలో తాము సీజ్ చేసిన రూ.3.50 లక్షల సొమ్ము లిక్కర్ స్కామ్ దేనని భావిస్తున్నామని, దీనిపై సమాచారమివ్వాలని కోరారు.

Follow us on , &

ఇవీ చదవండి