Breaking News

భారత్-పాక్ మధ్య తీవ్ర వాదనలు...


Published on: 23 Jul 2025 12:10  IST

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో (UNSC) భారత్ తీరు గురించి చెప్పి రచ్చ చేయాలని చూసిన పాకిస్తాన్‎కు మళ్లీ భారత్ నుంచి గట్టి కౌంటర్ ఎదురైంది. UNSCలో భారత్‌, పాకిస్తాన్ మధ్య మరోసారి హాట్ హాట్ చర్చ కొనసాగిన క్రమంలో.. కాశ్మీర్‌, ఇండస్‌ నీటి ఒప్పందం అంశాలపై ఇరు దేశాల ప్రతినిధుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్‌ డార్‌, కాశ్మీర్‌ను అంతర్జాతీయంగా గుర్తించబడిన వివాదాస్పద ప్రాంతంగా పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి