Breaking News

కుప్పకూలిన భవనం..17 మంది దుర్మరణం


Published on: 29 Aug 2025 14:16  IST

తెల్లవారితే వినాయక చవితి పండుగ అనగా మహారాష్ట్ర పాల్ఘర్‌ జిల్లా విరార్‌లోని నారంగిలో ఈ విషాద ఘటన జరిగింది. రమాబాయి అపార్ట్‌మెంట్‌ భవనంలోని ఓ భాగం కుప్పకూలిపోయింది మొత్తం 17 మంది శిథిలాల కింద చిక్కుకొని మృతిచెందారు. శిథిలాల కింద చిక్కుకొని 9మంది గాయపడ్డారు. వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడణవీస్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

Follow us on , &

ఇవీ చదవండి