Breaking News

ఏపీ క్రీడాకారులకు బంపరాఫర్..


Published on: 29 Aug 2025 14:49  IST

జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా ఏపీ క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం మరో బంపరాఫర్ ప్రకటించింది. తాజాగా రూ.1.98 కోట్ల క్రీడా ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్ర‌భుత్వం విడుదల చేసింది. ఈ మేరకు శాప్ చైర్మన్ రవినాయుడు కీలక ప్రకటన విడుదల చేశారు. ఏపీలో 177 మంది జాతీయ క్రీడాకారులకు ప్రోత్సాహకాలు విడుదల చేయడం హర్షణీయమని పేర్కొన్నారు. క్రీడాప్రోత్సాహకాలు విడుదల చేసినందుకు సీఎం చంద్రబాబునాయుడుకి క్రీడాకారుల తరుపున రవినాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి