Breaking News

మెగా DSCలో మెరిసిన శ్రీకాకుళం గృహిణి..


Published on: 29 Aug 2025 15:21  IST

ఆమె అందరిలాగానే ఓ సాధారణ గృహిణి. ఐదేళ్లపాటు ఓ వైపు సంసార రథాన్ని లాగుతూనే.. మరోవైపు డీఎస్సీకి లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌ తీసుకున్నారు. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు మెగా డీఎస్సీ ప్రకటించడం తో తాను చదివిన డిగ్రీలన్నింటికీ సరిపోయే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు రాధా కుమారి. పరీక్షలు కూడా రాశారు. తాజాగా వెలువడిన మెగా డీఎస్సీ ఫలితాల్లో రాసిన అన్ని సబ్జెక్టుల్లోనూ ఎంపికై అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతే ఒకే దెబ్బకు 5 ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికై రికార్డు సృష్టించారు.

Follow us on , &

ఇవీ చదవండి