Breaking News

రెండు కోట్లకుపైగా ఫోన్‌ కనెక్షన్లు బ్లాక్‌: డీవోటీ


Published on: 03 Sep 2025 18:43  IST

మోసపూరిత కార్యకలాపాలకు ఉపయోగిస్తున్న దాదాపు రెండు కోట్లకుపైగా ఫోన్‌ కనెక్షన్లను బ్లాక్‌ చేసినట్లు కేంద్ర టెలికమ్యూనికేషన్ విభాగం (DoT) కార్యదర్శి నీరజ్ మిత్తల్ తెలిపారు. సంచార్ సాథీతో ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసినట్టు వెల్లడించారు. దక్షిణ గోవాలో డీవోటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన వీడియో మాధ్యమంలో ప్రసంగించారు. దేశ సైబర్ భద్రతను మెరుగుపరిచేందుకు డీవోటీ అనేక చర్యలు చేపట్టిందన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి