Breaking News

ఈడీ ముందుకు శిఖర్ ధవన్..


Published on: 04 Sep 2025 14:36  IST

దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ వ్యవహారం ప్రస్తుతం దుమారం రేపుతోంది. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన పలువురు క్రికెటర్లు, సెలబ్రిటీలు చిక్కులు ఎదుర్కొంటున్నారు. బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేసిన పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ కూడా ఆ జాబితాలో చేరాడు. విచారణకు రావాల్సిందిగా శిఖర్ ధవన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు నోటీసులు జారీ చేశారు

Follow us on , &

ఇవీ చదవండి