Breaking News

రామ్మోహన్ కుమారుడికి మంత్రి లోకేశ్‌ ఆశీస్సులు


Published on: 09 Sep 2025 13:24  IST

రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ దిల్లీలోని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు నివాసానికి వెళ్లారు. రామ్మోహన్ నాయుడు, శ్రావ్య దంపతులకు ఇటీవల జన్మించిన కుమారుడిని లోకేశ్‌ ఆశీర్వదించారు. బాబును ఎత్తుకొని ముద్దాడారు. అక్కడే ఉన్న మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి సతీమణి బండారు మాధవీలతని క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి