Breaking News

వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్..


Published on: 23 Sep 2025 11:28  IST

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా భక్తులకు ఈ ఏడాది ప్రత్యేకంగా 16 రకాల వంటకాలను టీటీడీ పంపిణీ చేయనుంది. వాహన సేవల కోసం మాడ వీధుల్లో వేచి ఉండే భక్తులకు 45 నిమిషాల వ్యవధిలో 35 వేల మందికి రీఫిల్లింగ్ ద్వారా దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేసింది.ఇక సామాన్యులకు ఇబ్బంది లేకుండా దేవుడి దర్శనానికి సైతం చర్యలు చేపట్టింది.

Follow us on , &

ఇవీ చదవండి