Breaking News

ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు


Published on: 23 Sep 2025 12:56  IST

బంగాళాఖాతంతో ఏర్పడిన అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటుతో కూడిన వానలు పడుతాయని హెచ్చరించారు.విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి