Breaking News

గల్లా పట్టి అడగాలె.. ఐక్యంగా ఉండండి..


Published on: 23 Sep 2025 18:08  IST

ట్రిపుల్‌ ఆర్‌ బాధితుల కష్టాలు..కన్నీళ్లు తమకు తెలుసుననీ, వారికి బీఆర్‌ఎస్‌ తరఫున అండగా ఉంటామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. పార్లమెంట్‌, అసెంబ్లీలో సర్కారును నిలదీస్తామని, అవసరమైతే న్యాయపోటం చేస్తామని, ప్రజాక్షేత్రంలోనూ బరిగీసి కొట్లాడుతామని స్పష్టంచేశారు. బాధితులు చెల్లాచెదురు కావద్దని, మోసం చేసిన సర్కారును గల్లాపట్టి అడగాలని హితబోధ చేశారు. ఐక్యంగా ఉండి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తే సర్కారు దిగొస్తుందని తేల్చిచెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి