Breaking News

గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలపై హైకోర్టు కీలక తీర్పు


Published on: 24 Sep 2025 10:25  IST

గ్రూప్ - 1 మెయిన్స్ పరీక్షల రద్దుపై విచారణ జరిపిన సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధిస్తూ డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది. ఆ క్రమంలో గ్రూప్ 1 నియామకాలు జరుపుకోవచ్చంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికే కాకుండా.. తీర్పుతో టీజీపీఎస్‌సీకి సైతం భారీ ఊరట లభించినట్లు అయింది.

Follow us on , &

ఇవీ చదవండి