Breaking News

కాళేశ్వరంపై విచారణ ప్రారంభించిన సీబీఐ


Published on: 25 Sep 2025 14:33  IST

కాళేశ్వరం ప్రాజెక్టు( Kaleshwaram project) విచారణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు సీబీఐ (CBI) అధికారులు ఇవాళ( గురువారం) ప్రాథమిక విచారణను ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం కోరిన దర్యాప్తు నేపథ్యంలో సీబీఐ అధికారులు ప్రాథమిక పరిశీలన ప్రారంభించారు.NDSA రిపోర్ట్, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్స్‌పై సీబీఐ అధికారులు ప్రాథమిక దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి