Breaking News

శ్రీవారి సేవలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్


Published on: 25 Sep 2025 17:28  IST

బ్రహ్మాండ నాయకుడి బ్రహోత్సవాలు కనుల పండువగా సాగుతున్నాయి. గురువారం (సెప్టెంబర్ 25) భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇరువురికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ స్వామి వారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం భక్తుల వసతిసౌకర్యం కోసం నూతనంగా నిర్మించిన పిలిగ్రిమ్స్ అమ్నెటీస్ కాంప్లెక్స్-5ను ప్రారంభించారు ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి.

Follow us on , &

ఇవీ చదవండి