Breaking News

ట్రోఫీతో పారిపోయిన పాకిస్థాన్ క్రికెట్ చీఫ్..


Published on: 29 Sep 2025 10:32  IST

ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. అయితే మ్యాచ్ ఫలితం అనంతరం మైదానంలో హైడ్రామా చోటు చేసుకుంది.నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు టీమిండియా నిరాకరించింది. టీమిండియా అందుకు నిరాకరించడంతో మైదానం నుంచి నఖ్వీ వెళ్లిపోయారు. వెళ్లిపోతూ తనతో పాటు ఆసియా కప్ ట్రోఫీని, టీమిండియా ఆటగాళ్లకు ఇవ్వాల్సిన పతకాలను కూడా పట్టుకెళ్లిపోయారు.

Follow us on , &

ఇవీ చదవండి