Breaking News

పండుగ సందడి...ప్రయాణికులతో బస్టాండ్లు కిటకిట


Published on: 29 Sep 2025 11:42  IST

భాగ్యనగర వాసులు పల్లెబాట పడుతున్నారు. సద్దుల బతుకమ్మ, దసరా పండుగ కోసం ప్రజలు సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో సిటీలో బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించేశారు. అయితే నిన్నటి వరకు నగరంపై వరణుడి ప్రతాపం కొనసాగింది. నిన్నటి నుంచి వరుణుడు కాస్త కనుకరించాడు. దీంతో నగర ప్రజలు సొంతూళ్ల బాట పట్టారు. నగరంలోని ప్రతీ బస్టాండ్‌లో ప్రయాణికుల సందడి నెలకొంది.

Follow us on , &

ఇవీ చదవండి