Breaking News

రీల్స్ పిచ్చి మహిళ ప్రాణాలు తీసింది..


Published on: 07 Feb 2026 19:01  IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాందా జిల్లాకు చెందిన మోహిని(27)కి సోషల్ మీడియాలో రీల్స్ చేయడం అలవాటు. ఈ క్రమంలోనే తన ఇంట్లో ఉరి వేసుకుంటున్నట్లు నటించే ఒక సన్నివేశాన్ని చిత్రీకరించాలని నిర్ణయించుకుంది. దీనికోసం మెడకు తాడు బిగించుకుని ఓ స్టూల్‌పై నిల్చుని తన మొబైల్ ఫోన్‌లో వీడియో రికార్డ్ చేయడం ప్రారంభించింది. కానీ క్షణాల్లోనే పరిస్థితి విషాదకరమైన మలుపు తిరిగింది. స్టూల్‌ బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయింది. దీంతో ఆమె మెడకు తాడు బిగుసుకుని క్షణాల్లో ప్రాణాలు కోల్పోయింది.

Follow us on , &

ఇవీ చదవండి