Breaking News

తహసీల్దార్‌-కొనుగోలు కేంద్రాల సందర్శన


Published on: 28 Apr 2025 16:54  IST

తహసీల్దార్‌ రజినీకుమారి ఇవాళ రామాయంపేట పట్టణంతోపాటు డి ధర్మారం తదితర గ్రామాలలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి అక్కడ ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. రైతులు ధాన్యం మంచి మ్యాచర్‌ వచ్చేలా వడ్లను ఎండబెట్టాలన్నారు. వడ్లు మంచిగా ఎండితేనే మ్యాచర్‌ వచ్చి రైతులకు గిట్టుబాటు ధర వస్తుందన్నారు.కేంద్రాల్లో ఉన్న సిబ్బంది ఇక్కడే ఉండి రైతులకు టార్ఫాలిన్లు, బ్యాగులను అందజేయాలని తూకం వేసిన వరి ధాన్యాన్ని వెంటవెంటనే రైస్‌ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. 

Follow us on , &

ఇవీ చదవండి