Breaking News

టాటా సామ్రాజ్యంలో విభేదాలు..


Published on: 07 Oct 2025 15:48  IST

టాటా గ్రూప్ ప్రపంచంలోని అతిపెద్ద సంస్థలలో ఒకటి. రతన్ టాటా మరణం తరువాత టాటా కంపెనీలకు వారసులు ఎవరు అనే దానిపై గందరగోళం నెలకొంది. టాటా ట్రస్ట్స్ చైర్మన్ కావడం ద్వారా నోయెల్ టాటా స్వయంగా టాటా వ్యాపార సామ్రాజ్యాన్ని చేపట్టారు. ఇప్పుడు ఈ సామ్రాజ్యంలో చీలిక పెరుగుతోంది. టాటా ట్రస్ట్స్ ట్రస్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. అక్టోబర్ 10న టాటా ట్రస్ట్స్ బోర్డు సమావేశం జరుగుతుంది. దేశంలోనే అత్యంత విలువైన ఈ గ్రూప్‌లో ఆధిపత్య పోరు మొదలైనట్లు చెబుతున్నారు నిపుణులు.

Follow us on , &

ఇవీ చదవండి