Breaking News

పీఎంఓ పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి


Published on: 07 Oct 2025 18:20  IST

ప్రధానమంత్రి కార్యాలయ అధికారిగా నటించి రామారావు (Rama Rao) అనే వ్యక్తి మోసాలకు పాల్పడ్డాడు. మోసాలు చేస్తున్న రామారావుపై సీబీఐ (CBI) అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ప్రధానమంత్రి కార్యాలయం ఇచ్చిన ఫిర్యాదుతో రామారావుపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. పీఎంఓలో సీనియర్ అధికారిగా నటిస్తూ ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లోని ప్రభుత్వ అధికారులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నట్లు సీబీఐ అధికారులు గుర్తించారు.

Follow us on , &

ఇవీ చదవండి