Breaking News

కాంగ్రెస్ ఎమ్మెల్యేపై ఈడీ దాడులు


Published on: 10 Oct 2025 10:50  IST

కర్ణాటకలోని చిత్రదుర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కెసి వీరేంద్ర అక్రమ ఆన్ లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ మళ్లీ కొరఢా ఝులిపించింది. అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌తో ప్రజలను మోసం చేసిన కె సి వీరేంద్ర, ఇతరుల కేసులో 2002 PMLA నిబంధనల ప్రకారం ED చర్యలు తీసుకుంటోంది. బెంగళూరులో నిన్న (గురువారం) సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో, చల్లకెరె నగరంలోని రెండు లాకర్ల నుండి రూ. 50.33 కోట్ల విలువైన 40 కిలోల (సుమారు) బరువున్న 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి