Breaking News

హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ రాకెట్..


Published on: 10 Oct 2025 12:20  IST

ఐడీఏ బొల్లారం లోని పీఎన్ఎం లైఫ్ సైన్సెస్ కంపెనీ డ్రగ్స్ కేసులో ఈగల్ టీం (Eagle Team) అధికారుల దర్యాప్తు ఇవాళ(శుక్రవారం) కూడా కొనసాగుతోంది. పీఎన్ఎం లైఫ్ సైన్సెస్ కంపెనీని సీజ్ చేశారు ఈగల్ టీం అధికారులు. నిన్న(గురువారం) జీడిమెట్లలో సుచిత్ర క్రాస్ రోడ్డు సమీపంలో సాయి దత్తా రెసిడెన్సీ ఫ్లాట్‌పై దాడి చేశారు ఈగల్ టీం అధికారులు. రూ.72 కోట్ల విలువ చేసే 220 కిలోల ఎఫెడ్రిన్ డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు ఈగల్ టీం అధికారులు.

Follow us on , &

ఇవీ చదవండి