Breaking News

విశాఖను ముంబై తరహాలో అభివృద్ధి చేస్తాం..


Published on: 10 Oct 2025 14:41  IST

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు చాలా చేసామని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే.. దానిని మూతపడకుండా చేయగలిగామని చెప్పారు.ఏపీ కేబినెట్‌ భేటీ‌లో ఆయన మాట్లాడారు. స్టీల్ ప్లాంట్‌‌ను నష్టాల నుంచి బయటకు తీసుకురాగలిగామని పేర్కొన్నారు. వైజాగ్‌కు రైల్వే జోన్, గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టులను తీసుకువచ్చామని పేర్కొన్నారు. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు.వెస్ట్‌లో ముంబై తరహాలో ఈస్ట్‌లో విశాఖ అభివృద్ధి చెందబోతుందన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి