Breaking News

మళ్లీ గుడుంబా ధూల్‌పేటలో వెలిసిన బట్టీలు


Published on: 10 Oct 2025 17:35  IST

ఓ పదేళ్లుగా రూపుమాసిపోయిన గుడుంబా రక్కసి నగరంలోకి మళ్లీ ప్రవేశించింది. ఎంతోమంది అమాయకులను బలిగొని ఎన్నో వేల కుటుంబాలను రోడ్డున పడేసిన ఈ మత్తు మహమ్మారిని కేసీఆర్‌ సర్కారు సంపూర్ణంగా పారదోలితే కాంగ్రెస్‌ పాలనలో అది మళ్లీ నగరంలోకి ప్రవేశించింది. గురువారం నానక్‌రామ్‌గూడలో పట్టుబడిన గుడుంబా కేసుతో ధూల్‌పేటలో మళ్లి గుడుంబా బట్టీలు వెలిసినట్లు తెలుస్తోంది.శేరిలింగంపల్లి ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలోని నానక్‌రామ్‌గూడలో గత కొన్ని రోజులుగా గుడుంబా విక్రయాలు జరుగుతున్నాయి

Follow us on , &

ఇవీ చదవండి