Breaking News

రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు..


Published on: 14 Oct 2025 12:37  IST

తెలంగాణ రాష్ట్ర బీజేపీలో మరోసారి అంతర్గత విభేదాలకు అగ్గి రాజుకుంటోంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి తన మాటల తూటలు వదిలారు. 'కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మీరు ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారు..? జూబ్లీహిల్స్ ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. మీ గౌరవం ప్రమాదంలో ఉంది.' అని రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి