Breaking News

ఫాలో ఆన్ ఆడించండంపై శుభ్‌మన్ గిల్..?


Published on: 14 Oct 2025 15:20  IST

రెండో టెస్టులో వెస్టిండీస్ పై భారత్ మూడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో సిరీస్‌ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కు ఇదే తొలి సిరీస్ విజయం. ఇక మ్యాచ్ అనంతరం శుభ్‌మన్ గిల్..విండీస్ ను ఫాలో ఆన్ ఆడించడంపై ఆసక్తిర వ్యాఖ్యలు చేశాడు. విజయం సాధించాలనే లక్ష్యంతోనే వెస్టిండీస్‌ను ఫాలో ఆన్ ఆడించామని తెలిపాడు. ఆఖరి రోజు గెలుపుకు కావాల్సిన 6 , 7 వికెట్లు తీయడం కష్టమవుతుందని భావించే ఈ నిర్ణయం తీసుకున్నామననట్లు వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి