Breaking News

కూలీపై పోలీసుల లాఠీ దాడి.. ఏం జరిగిందంటే


Published on: 16 Oct 2025 17:45  IST

పరుశురాం అనే వ్యక్తి కూలీ పనులు చేస్తుంటాడు. అతడు మద్యానికి బానిసగా మారాడు. తప్పతాగి కరీంనగర్ బస్టాండ్‌కు వచ్చాడు సదరు వ్యక్తి. ఈ క్రమంలో తాగిన మత్తులో బస్టాండ్‌ ఆవరణలో మూత్ర విసర్జన చేశాడు.ఈ కారణంతో పరుశురాం పై పోలీసులు లాఠీలతో దాడి చేశారు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా వైద్యులు సర్జరీ అని తేల్చడంతో బాధితుడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు పోలీసులు.

Follow us on , &

ఇవీ చదవండి