Breaking News

టీమిండియా క్రికెటర్ సతీమణికి మంత్రి పదవి


Published on: 17 Oct 2025 15:29  IST

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్ సాధించిన అనేక విజయాల్లో జడేజా కీలక పాత్ర పోషించారు. ఇక ఆయన వ్యక్తిగత విషయానికి వస్తే..తాజాగా జడేజా సతీమణి రివాబా జడేజాకు మంత్రి పదవి దక్కింది. గుజరాత్ లో 26 మందితో కూడిన కొంత మంత్రి వర్గాన్ని ఆ రాష్ట్ర సీఎం భూపేంద్ర పటేల్ శుక్రవారం ప్రకటించారు. దీంతో జడేజా సతీమణి రివాబా జడేకు(Rivaba Jadeja) తొలిసారి మంత్రి పదవి దక్కింది.

Follow us on , &

ఇవీ చదవండి