Breaking News

తెలంగాణ బంద్ ప్రశాంతం..


Published on: 18 Oct 2025 19:01  IST

శనివారం రాష్ట్ర వ్యాప్తంగా చేసిన బంద్ ప్రశాంతంగా ముగిసింది.బంద్ కారణంగా ఉదయం నుంచి ఆర్టీసీ డిపోలకే పరిమితమైన బస్సులు సాయంత్రం 5 గంటల నుంచి రోడ్డెక్కాయి. హైదరాబాద్ జేబీఎస్ నుంచి కరీంనగర్, సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి, బాన్సువాడ, బోధన్, మెదక్, వేములవాడ, యాదగిరిగుట్ట, బాన్సువాడ, సిద్ధిపేట, గజ్వేల్.. ఇలా తెలంగాణలోని ప్రధాన ప్రాంతాలకు బస్సులు బయల్దేరాయి. 'బంద్ ఫర్ జస్టిస్' పేరుతో శనివారం తెలంగాణ బంద్ జరిగింది.

Follow us on , &

ఇవీ చదవండి