

జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించే ఏపీ ఈసెట్ 2025 పరీక్షల షెడ్యూల్ ఈరోజు (మంగళవారం) విడుదలైంది. మే 6వ తేదీన ఏపీ ఈసెట్ పరీక్షను రెండు విడతలుగా నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది. ఈ సందర్భంగా జేఎన్టీయూ అనంతపురం వైస్ ఛాన్సలర్ సుదర్శన రావు మాట్లాడుతూ. ఏపీ ఈసెట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలిపారు. మే 6వ తేదీన. ఉదయం 9 గంటల నుంచి 12:00 వరకు. అలాగే మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయన్నారు.
ఇవీ చదవండి
-
- 20 Jun,2025
ఆడపులికి క్లీంకార పేరు..
Continue Reading...
-
- 20 Jun,2025
మంచిర్యాలలో బీఆర్ఎస్ నాయకుడిపై దాడి..
Continue Reading...
-
- 20 Jun,2025
మరణించిన మెడికోల కుటుంబాలకు భారీ విరాళం!
Continue Reading...
-
- 20 Jun,2025
విశాఖలో రంగంలోకి 50 మంది స్నేక్ క్యాచర్లు..!
Continue Reading...
-
- 20 Jun,2025
ఇజ్రాయెల్తో యుద్ధంలో ఇరాన్కు చైనా రహస్య సాయం..!
Continue Reading...
-
- 20 Jun,2025
ఖతార్ ఎయిర్బేస్లో కన్పించని అమెరికా విమానాలు..!
Continue Reading...
-
- 20 Jun,2025
20 బిలియన్ల డాలర్లు రాసిచ్చిన టెలిగ్రాం ఓనర్
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని