Breaking News

శత్రువుకు వణుకు పుట్టించే ‘తేలియాడే నగరం’..


Published on: 21 Oct 2025 15:37  IST

దీపావళి పర్వదినాన ప్రధానమంత్రి నరేంద్రమోదీ గోవా తీరంలోని విమాన వాహక నౌక ‘ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌’పై గడిపారు. యుద్ధ విమానాల టేకాఫ్‌లు చూస్తూ దేశభక్తి గీతాలు వింటూ నౌకాదళ సిబ్బందితో వేడుకలు చేసుకున్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన తొలి విమాన వాహక నౌక అయిన ‘విక్రాంత్‌’ను మూడేళ్ల క్రితం స్వయంగా ప్రధాని మోదీ నే నౌకాదళంలో ప్రవేశపెట్టారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ సమయంలో పాక్‌కు నిద్ర లేని రాత్రులు మిగిల్చిన నౌక ఈ స్వదేశీ యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌.

Follow us on , &

ఇవీ చదవండి