Breaking News

ఈ రైళ్లలో ప్రయాణించాలంటే ఆస్తులు అమ్మాల్సిందే..!


Published on: 21 Oct 2025 18:39  IST

మహారాజాస్ ఎక్స్‌ప్రెస్ అనేది భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ నడిపే ఒక లగ్జరీ టూరిస్ట్ రైలు. ఇది భారతదేశంలోని ప్రముఖ లగ్జరీ రైళ్లలో ఒకటి. ఇది భారతదేశం అంతటా రాజ స్థలాలను, వారసత్వ ప్రదేశాలను విలాసవంతంగా సందర్శించడానికి అనేక ప్రయాణాలను అందిస్తుంది. ఈ రైలు అత్యుత్తమ భోజన సౌకర్యాలు, విలాసవంతమైన క్యాబిన్‌లు, వ్యక్తిగత సేవలను అందిస్తుంది.ప్రయాణానికి కనీస ఛార్జీలు రూ. 6.9 లక్షల నుండి రూ. 22.2 లక్షల వరకు ఉంటుంది.

Follow us on , &

ఇవీ చదవండి