Breaking News

శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం!


Published on: 21 Oct 2025 18:54  IST

విదేశీ నేలపై తిరుమల వైభవాన్ని ప్రతిబింబిస్తూ, పోలాండ్ రాజధాని వార్సాలో శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ), ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ సహకారంతో, పోలాండ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 18న ఈ దివ్య మహోత్సవం జరిగింది. టీటీడీ ఏఈఓ మల్లయ్య పర్యవేక్షణలో టీటీడీ అర్చక బృందం వేద ఆచారాలతో, శాస్త్రోక్తంగా శ్రీవారి కళ్యాణ క్రతువును నిర్వహించింది.

Follow us on , &

ఇవీ చదవండి