Breaking News

కోదండరామ్ పాత్ర చరిత్రలో నిలిచిపోయేది


Published on: 22 Oct 2025 15:05  IST

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ కోదండ రామ్ నిస్వార్ధంగా, నిజాయితీగా కృషి చేశారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావంలో కోదండ రామ్ పాత్ర చరిత్రలో నిలిచిపోయేదని ఆయన చెప్పారు. ఇవాళ తెలంగాణ జన సమితి పార్టీ కార్యాలయంలో టీపీసీసీ చీఫ్ కోదండరామ్ ని మహేష్ కుమార్ గౌడ్ కలిశారు.

Follow us on , &

ఇవీ చదవండి